Header Banner

జీరో పావర్టీ లక్ష్యంగా సీఎం చంద్రబాబు బిగ్ ప్లాన్.. పేదల జీవితాల్లో వెలుగు పోసే పీ-4! పటిష్టమైన వ్యవస్థకు ఆదేశాలు!

  Tue Apr 08, 2025 17:40        Politics

జీరో పావర్టీ లక్ష్యంగా తీసుకున్న పీ-4 కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో సీఎం ఛైర్‌పర్సన్‌గా ఒక ప్రత్యేక సొసైటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మార్గదర్శులను కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తించే విధంగా వ్యవస్థను రూపొందించనున్నారు. ఆగస్టు 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు. పీ-4 కార్యక్రమానికి మిలాప్, డొనేట్ కార్డ్, రంగ్‌ దే వంటి సంస్థల సహకారం తీసుకోవాలని సీఎం స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChandrababuNaidu #ZeroPoverty #P4Initiative #BigPlan #Development